
ఉద్యోగ సంఘాల తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ.*BREAKING*
ఇవాళ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ.
మధ్యాహ్నం 3 గంటల 30 ని. లకు బంజారాహిల్స్ కమాండ్ట్రోల్ సెంటర్లో సమావేశం.
హాజరుకానున్న 30 మంది డెలిగేట్స్. 6 ప్రధాన దిమాండ్లు, ఉద్యోగుల ఇతర 51 సమస్యలపై చర్చ.
వచ్చే క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో ఎంప్లాయీస్ యూనియన్స్ తో సీఎం భేటీ.
