Tuesday, March 11, 2025
HomeUncategorizedనందిగం సురేశ్ తో జగన్ భేటీ

నందిగం సురేశ్ తో జగన్ భేటీ

అన్యాయంగా అరెస్టైన దళిత నాయకుడు మాజీ ఎంపీ నందిగం సురేశ్తో వైసీపీ చీఫ్ జగన్ గుంటూరు సబ్ జైల్లో ములాఖత్ అయ్యారు. తాడేపల్లి నివాసం నుంచి గుంటూరుకు వచ్చారు. ఆయన వెంట మాజీ మంత్రి అంబటి రాంబాబు విడదల రజిని ఉన్నారు. ఈ క్రమంలో జైలు వద్దకు కార్య కర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు. అంతకుముందు తూ.గో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించడంపై జగన్ విచారం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments