Sunday, April 27, 2025
HomeUncategorizedనీతి నిబద్ధత కలిగిన జర్నలిస్టు ను కోల్పోవడం చాలా బాధాకరం.మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.

నీతి నిబద్ధత కలిగిన జర్నలిస్టు ను కోల్పోవడం చాలా బాధాకరం.మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్.

నిజాయితీ నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ ను కోల్పోవడం చాలా బాధాకరం

మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్

నిజాయితీ, నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ సుభాష్ గారని, వారిని కోల్పోవడం చాలా బాధాకరమని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. సుభాష్ గారి పార్థివ దేహం పై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు

ఇటీవల పరమపదించిన పలువురి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమాలలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, కార్పొరేటర్ సంకు నర్సింగ్, నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments