*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏసీబీ దాడులు..*
రూ. 2000 లంచం తీసుకుంటూ ఉండగా మైనార్టీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణ, అటెండర్ రామకృష్ణని పట్టుకున్న ఏసీబీ అధికారులు..
అదే పాఠశాల అవుట్ సోర్సింగ్ టీచర్ వద్ద రూ. 2000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
అవుట్ సోర్సింగ్ టీచర్ జీతం ఇవ్వాలంటే రూ. పది వేలు లంచం డిమాండ్ చేసిన ప్రిన్సిపాల్..
పది వేలు రూపాయలు డిమాండ్ చేసి రూ. రెండు వేలకు ఒప్పుకోవడంతో ఏసీబి ని ఆశ్రయించిన టీచర్..
టీచర్ వద్ద రూ. రెండు వేలు తీసుకుంటూ పట్టుబడ్డ ప్రిన్సిపాల్, అటెండర్ లను అరెస్టు చేసిన ఏసీబి డియస్పి రమేష్ బృందం..