


సారపాకలో సన్నబియ్యం లబ్ధిదారుడు బూరం శ్రీనివాస్ ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, తదితరుల
సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
లబ్ధిదారుడి కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం
సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీసిన సీఎం
దొడ్డు బియ్యం పంపిణీ చేసినపుడు అసలు తీసుకునేందుకే ఆసక్తి చూపేవాళ్లం కాదన్న తులసమ్మ
ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడంతో కుటుంబానికి ఉపయోగంగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేసిన కుటుంబం
200 యూనిట్స్ ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీసిన సీఎం
ఉచిత బస్సు ప్రయాణం తమకు ఎంతో ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేసిన తులసమ్మ