Sunday, April 27, 2025
HomeUncategorizedబి అర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే టి ఆర్ ను కలిసిన భారత్ లోని ...

బి అర్ యస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కే టి ఆర్ ను కలిసిన భారత్ లోని  ఒమాన్ అంబాసడర్ ఇస్సా ఆల్ షి షిభానీ.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను భారత్ లోని ఒమన్ అంబాసిడర్ ఇస్సా అల్ షిబానీ మర్యాద పూర్వకంగా కలిశారు. నందినగర్ లోని నివాసంలో కేటీఆర్ తో ఆయన సమావేశమయ్యారు. పలు అంశాలపై కాసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఒమన్ అంబాసిడర్ అల్ షిబానీని కేటీఆర్ సత్కారించి ఆయన చార్మినార్ జ్ఞాపిక అందజేశారు. కేటీఆర్ లాంటి విజనరీ లీడర్ తో సమావేశమవటంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అల్ షిబానీ వ్యాఖ్యనించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments