Wednesday, February 5, 2025
HomeUncategorizedబోయినపల్లి మున్సిపల్ కార్మికులకు గ్యాక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  స్వెట్టర్ లు  పంపిణీ చేసిన రాష్ర్ట...

బోయినపల్లి మున్సిపల్ కార్మికులకు గ్యాక్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో  స్వెట్టర్ లు  పంపిణీ చేసిన రాష్ర్ట అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.




గ్యాక్ (GYYAK- గడ్డం ఎల్లమ ఎల్లయ్య అనసూయ క్రిష్ణ) మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో బోయినపల్లి లో  మున్సిపల్ కార్మికులకు చలికాలం రక్షణ కొరకు స్వెట్టర్లను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు.

పాల్గొన్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా అఫ్జల్ బిఅబాని గారు‌, కార్పోరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments